మన రాష్ట్రంలో 2025 ఆగస్టు 27వ తేదీ నుండి జరగబోయే గణపతి నవరాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వివిధ విభాగాల సహకారంతో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉత్సవముల నిర్వహణ కొరకు తగు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి కోరుతున్నది.